కరోనా సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో తమిళనాట పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయి. దాంతో అక్కడ ఆంక్షలు విధిస్తున్నట్లుగా ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా కొత్త ఆంక్షలను అమలులోకి తీసుకు వస్తున్నట్లుగా ప్రకటించింది. ఆంక్షలను కఠినంగా అమలు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్ లకు మరియు ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది.
తమిళనాట కొత్త నిబంధనల విషయానికి వస్తే.. పండుగలు, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ మూసివేత, సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవాలి. శుభకార్యాలను కేవలం 100 మందితో మాత్రమే జరుపుకోవాలి. అది కూడా సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. ప్రార్థన మందిరాల్లో కూడా కఠినంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. కంటోన్మైంట్ జోన్లలో పూర్తి స్తాయి లాక్ డౌన్.
937035 254159This is a quite exciting article, Im looking for this know how. So you recognize I established your internet site when I was looking for web sites like my own, so please appear at my web site someday and post me a opinion to let me know how you feel. 554839
302293 565265I like the way you conduct your posts. Hmm 476515