ఏపీతో పాటు తెలుగు ప్రజలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగబోతుంది. టెంపుల్ సిటీ అవ్వడం వల్ల బిజీపీ హిందుత్వ కార్డును ప్రదర్శించి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద ఎత్తున తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో బీజేపీ శ్రేణులు మోహరించి ఎన్నికల ప్రచారంలో భాగం అయ్యాయి. జాతీయ నాయకులు కూడా ప్రచారం కోసం వస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. దొంగ ఓట్లకు పెద్ద ఎత్తున తెర తీశారు అన్నారు. తెలుగు దేశం వైకాపా ఒక్కటై బీజేపీపై కుట్ర చేస్తున్నారని వారు ప్రజలను మోసం చేస్తున్నారు. వైకాపా మరియు తెలుగు దేశం పార్టీ నాయకులకు ఇన్నాళ్లు గుర్తుకు రాని ప్రత్యేక హోదా మళ్లీ ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది అంటూ ఎద్దేవ చేశారు.
917770 42411Excellent editorial! Would like took pleasure the particular following. Im hoping to learn to read a lot far more of you. Theres no doubt which you possess tremendous awareness and even imagination. I happen to be quite highly fascinated making use of this critical data. 467632
432951 203815so significantly good info on here, : D. 2419
113569 290243hello very good internet site i will definaely come back and see again. 604019