2024 Elections: త్వరలో లోక్ సభ ఎన్నికలు (2024 Elections) జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఒంటరిగా పోటీ చేస్తూండగా.. టీడీపీ (TDP)-జనసేన (JANASENA)-బీజేపీ (BJP) కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈక్రమంలో 17స్థానాల్లో టీడీపీ, 6స్థానాల్లో బీజేపీ, 2స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి. జనసేనకు సంబంధించి మచిలీపట్నం అభ్యర్ధి మాత్రమే పెండింగ్ ఉండగా మిగిలిన అభ్యర్ధులు ఖరారయ్యారు. వివరాలు పరిశీలిస్తే..
వైసీపీ ఎంపీ అభ్యర్ధులు – 25
- శ్రీకాకుళం – పేరాడ తిలక్
- విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
- విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
- అనకాపల్లి – బూడి ముత్యాల నాయుడు
- అరకు – చెట్టి తనూజ రాజు
- రాజమండ్రి – గూడురి శ్రీనివాస్
- కాకినాడ – చెలమశెటి సునీల్
- అమలాపురం – రాపాక వర ప్రసాద్
- నరసాపురం – గూడూరి ఉమా బాల
- ఏలూరు – కె.సునీల్ యాదవ్
- మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్
- విజయవాడ – కేశినేని నాని
- గుంటూరు – కిలారు రోశయ్య
- బాపట్ల – నందిగం సురేశ్
- నరసారావుపేట – అనిల్ కుమార్ యాదవ్
- ఒంగోలు – సి.భాస్కర్ రెడ్డి
- నెల్లూరు – విజయసాయి రెడ్డి
- తిరుపతి – ఎమ్.గురుమూర్తి
- చిత్తూరు – ఎన్.రెడ్డప్ప
- రాజంపేట – మిథున్ రెడ్డి
- కడప – అవినాశ్ రెడ్డి
- కర్నూలు – వై.వి.రామయ్య
- అనంతపూర్ – ఎమ్.శంకర్ నారాయణ
- నంద్యాల – పి.బ్రహ్మానంద రెడ్డి
- హిందూపూర్ – జె.శాంత
టీడీపీ ఎంపీ అభ్యర్ధులు – 17
- శ్రీకాకుళం – కె.రామ్మోహన్ నాయుడు
- విజయనగరం – కె.అప్పలనాయుడు
- విశాఖపట్నం – ఎం.భరత్
- అమలాపురం – జి.హరీశ్ మాధుర్
- ఏలూరు – పి.మహేశ్ యాదవ్
- విజయవాడ – కేసినేని చిన్ని
- గుంటూరు – పి.చంద్రశేఖర్
- బాపట్ల – టి.కృష్ణ ప్రసాద్
- నరసారావుపేట – ఎల్.కృష్ణదేవరాయలు
- ఒంగోలు – ఎమ్.శ్రీనివాసుల రెడ్డి
- నెల్లూరు – వి.ప్రభాకర్ రెడ్డి
- చిత్తూరు – డి.ప్రసాద్ రావు
- కడప – భూపేశ్ రెడ్డి
- కర్నూలు – బస్తిపాటి నాగరాజు
- అనంతపూర్ – ఎ.లక్ష్మీనారాయణ
- నంద్యాల – బైరెడ్డి శబరి
- హిందూపూర్ – పార్ధసారధి
బీజేపీ ఎంపీ అభ్యర్ధులు – 6
- అనకాపల్లి – సీఎం రమేశ్
- అరకు – కొత్తపల్లి గీత
- రాజమండ్రి – డి.పురంధేశ్వరి
- నరసాపురం – బి.శ్రినివాసవర్మ
- తిరుపతి – వరప్రసాద రావు
- రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి
జనసేన ఎంపీ అభ్యర్ధులు – 2
- కాకినాడ – టి. ఉదయ శ్రీనివాస్
- మచిలీపట్నం – (పెండింగ్)
మే 13న ఎన్నికలు జరుగుతూండగా ఫలితాలు జూన్ 3వతేదీన వెల్లడి కానున్నాయి.