టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ విచారించిన విషయం తెల్సిందే. ఇటీవలే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ను మరియు హీరోయిన్ ఛార్మిని ఎంక్వౌరీ చేయడం జరిగింది. విదేశాల నుండి వీరు డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లుగా నిర్థారణ అయ్యింది అనేది టాక్. ఈ కేసు లో ఇంకా చాలా మంది ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ లో అంతా కూడా చాలా ఉత్కంఠ నెలకొంది.
డ్రగ్స్ కేసులను ఎక్కువగా ఎన్సీబీ విచారిస్తూ ఉంటుంది. గత ఏడాది కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వచ్చాయి. కొందరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. డ్రగ్స్ కేసులో ఎంతో మందిని టాలీవుడ్ లో ఇప్పటికే విచారించారు. ఎన్సీబీకి ఈ కేసు వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ లు తప్పవు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరు అరెస్ట్ అవుతారు అనేది చూడాలి.
293931 737849Hey I was just searching at your site in Firefox and the image at the top of the link cant show up appropriately. Just thought I would let you know. 679425
183887 944609Hey mate, .This was an exceptional post for such a hard subject to talk about. I appear forward to seeing a lot of far more excellent posts like this 1. Thanks 776532