Switch to English

శోభా శెట్టీ.! ఇవే తగ్గించుకుంటే మంచిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

నో డౌట్.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్‌లో శోభా శెట్టి పేరు ముందు వరుసలోనే వుంటుంది. కానీ, హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లతో కలిసి మెలిసి వుండటంలో మాత్రం, ఆమెకు మైనస్ మార్కులే పడతాయేమో. ఆటిట్యూడ్‌తోనే అసలు సమస్య.

‘గెలవడానికి వచ్చాను.. మీతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి రాలేదు..’ అని పదే పదే కంటెస్టెంట్లతో చెబుతుంటుంది శోభా శెట్టి. హౌస్‌లో గెలవాలంటే, తోటి కంటెస్టెంట్ల సహాయ సహకారాలు ప్రతి ఒక్క కంటెస్టెంటుకీ అవసరమే.! ఆ లాజిక్ ఎలా మర్చిపోతోందామె.! కౌశల్‌కి కుదిరినట్లు, అన్ని సీజన్లలోనూ అందరు కంటెస్టెంట్లకూ కుదరలేదు. కౌశల్ వ్యవహారం వేరు.

కెప్టెన్సీ ఎవరిది.? అన్న విషయమై జరిగిన చివరి టాస్క్‌లో కంటెస్టెంట్లందరి మద్దతునీ కెప్టెన్సీ కంటెండర్లు పొందాల్సి వుంది. కానీ, శోభా శెట్టికి చాలామందితో సమస్యలున్నాయి. వాటిని ఆమె సార్ట్ ఔట్ చేసుకోలేకపోయింది. చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతూ వస్తోంది.

ఫలితంగా, కెప్టెన్సీ టాస్క్‌లో శోభా శెట్టికి షాక్ తగిలింది. మరీ ముఖ్యంగా ప్రిన్స్ యావర్ ఆమె మెడలో ఎండు మిర్చి మాల వేసే క్రమంలో హైడ్రామా క్రియేట్ చేసిన వైనం, శోభా శెట్టిని ‘వెంటనే ఎలిమినేట్ చేసెయ్యండి’ అనే స్థాయికి బిగ్ బాస్ వ్యూయర్స్ వెళ్ళేలా చేసింది.

‘పిచ్చోడు..’ అంటూ పదే పదే యావర్ మీద మాట తూలింది శోభా శెట్టి. ఇదొక్కటి చాలు, ఇంకో మాట లేకుండా శోభా శెట్టిని హౌస్ నుంచి బయటకు పంపించెయ్యడానికి. కానీ, బిగ్ బాస్ అలా చేస్తాడా.? నాగార్జున రేపు పీకబోయే క్లాస్ ఎలా వుంటుంది.?

ఇదిలా వుంటే, గౌతమ్ కెప్టెన్ అయ్యాడు. బహుశా గౌతమ్ కూడా ఇది ఊహించి వుండడమే. చివర్లో శివాజీ స్మార్ట్ ప్లే కారణంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గౌతమ్ కెప్టెన్ అయిపోయాడు. వచ్చేవారం కెప్టెన్సీ టాస్క్‌లో సందీప్‌కి మద్దతిస్తానని ప్రకటించాడు శివాజీ.

కాగా, శోభా శెట్టి – రతిక మధ్య కూడా డిస్కషన్ హీట్ గట్టిగానే నడిచింది. ఈ ఎపిసోడ్‌లో శోభా శెట్టి అతి కారణంగా రతికకి మార్కులు ఎక్కువ పడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...