ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చారు. ఈరోజు మొతేరా స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగబోతున్నది. నమస్తే ట్రంప్ పేరుతో జరుగుతున్న ఈ సభకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు లక్షన్నర మందితో సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం రెండు దేశాల మధ్య మైత్రి బలంగా ఉంది అని చెప్పేందుకు మాత్రమే కాదు, ఆర్ధికంగా రెండు దేశాల ఎన్నో ఒప్పందాలు జారబోతున్నాయి అని చెప్పేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడబోతున్నది.
ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. గుజరాత్ లో జరిగే ఈ సభను ట్రంప్ వినియోగించుకోబోతున్నారు. మొతేరా సభ నుంచే అమెరికాలో ఉండే భారతీయులకు సందేశాన్ని ఇవ్వబోతున్నారు. తన పర్యటన ముఖ్య ఉద్దేశ్యం భారతీయులను అమెరికన్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే అని చెప్పేందుకు ఈ సభ ఉపయోగపడబోతున్నది. అంతేకాదు, రెండు దేశాల మధ్య అనేక ఆర్థికపరమైన ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి.
అయితే, మొదట కోడికాళ్లకు సంబంధించిన ఒప్పందం, పాల ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలపై ట్రంప్ పట్టుబట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, రెండు దేశాల మధ్య చిన్న చిన్న ఒప్పందాలు కాకుండా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఒప్పందాలు ఏంటి? ఆర్ధికంగా రెండు దేశాల మధ్య ఎలాంటి బలమైన బంధం ఏర్పడబోతోంది అనే విషయాలు రేపు మధ్యాహ్నం వరకు తేలిపోతుంది.
870630 222250I gotta bookmark this site it seems quite beneficial . 967700
271843 289224This website can be a walk-by way of for all with the data you needed about this and didnt know who to ask. Glimpse here, and also youll undoubtedly uncover it. 245882