తెలంగాణలో గడీల పాలన లేదని.. అది పులివెందులలోనే ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టంచేశారు. సంకల్ప సభ పేరుతో శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన సభలో వైఎస్సార్ కుమార్తె షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. పాలకపక్షాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికే పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. దీనిపై శనివారం గుత్తా స్పందించారు. ఆంధ్రా పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని.. ఇంకా దుర్బుద్ధితో కొత్త పార్టీలు వస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు కలిగించడానికి, అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, అలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొడతారని ధీమా వ్యక్తంచేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలోని సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
755705 680190I adore foregathering beneficial info , this post has got me even more info! . 750590
531581 610077Your talent is truly appreciated!! Thank you. You saved me lots of frustration. I switched from Joomla to Drupal towards the WordPress platform and Ive fully embraced WordPress. Its so significantly easier and easier to tweak. Anyway, thanks again. Awesome domain! 440835
975218 265578Fantastic blog here! Also your web site loads up quick! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as rapidly as yours lol 9419