తెలుగు దేశం పార్టీ మహిళ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి గారికి తలకు గాయం అయ్యింది. ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆమె తన నివాసంలో కాలు జారి పడటంతో తలకు బలమైన గాయం అయ్యిందట. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైధ్యులు ఆమెకు చికిత్స అందించారు.
ప్రమాదం లేదన్న వైధ్యులు ఆమె తలకు తలిగిన గాయంకు మందు ఇచ్చారు. అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా వైధ్యులు పేర్కొనడంతో గుంటూరు జిల్లా తెలుగు దేశం నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పలువురు టీడీపీ సీనియర్ నాయకులు ఆమె ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులను వాకబు చేశారు.
56632 16571I got what you mean , saved to bookmarks , really decent web site. 70837