తామిద్దరం మాల్దీవుల్లోని ఓ బార్ లో గొడవ పడ్డామని.. కొట్టుకున్నామని వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారుశారుజజ ఇద్దరు దిగ్జజ ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఐపీఎల్ రద్దైన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ దేశం వెళ్లే క్రమంలో మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడినుంచి ఆస్ట్రేలియా నుంచి అనుమతి రాగానే వారంతా తమ దేశానికి బయలుదేరనున్నారు. అయితే.. ఈ పుకార్లు ఎలా వస్తాయోనని ఇద్దరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై స్టలటర్ వివరణిస్తూ..
నేను వార్నర్ మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్యా ఎలాంటి గడవా జరగలేదు. ఇవన్నీ పుకార్లు అని వివరించాడు. వార్నర్ కూడా ఇటువంటి గాసిప్స ఎలా పుడతాయో అనే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏమీ చూడకుండా, సరైన ఆధారాలు లేకుండా ఇటువంటి వార్తలు ఎలా ప్రచురిస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మే 16 వరకూ భారత్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేయడంతో క్రికెటర్లు అంతా మాల్దీవుల్లో ఉంటున్నారు.
136665 773705I believe this web web site has got extremely superb indited articles content . 42411