గాంధీ ఆసుపత్రిలో రోగుల బంధువులకు నిత్యం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆదివారం కూడా వెళ్తున్న ఎంపీని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ‘నేను లోకల్ ఎంపీని.. నన్ను ఆపమని చెప్పిందెవడు? ఆదేశాలు ఇచ్చిందెవరు? కాగితాలు చూపండి. మెలకువలోనే ఉండే మాట్లాడుతున్నారా? ఈ ప్రభుత్వానికి బుర్ర ఉందా? మీ ఆంక్షలు గాంధీ దగ్గర పెట్టుకోండి. బేగం పేటలో కాదు’.
నేను గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నాను. నేను సామాన్యుడ్ని కాదు… స్థానిక ఎంపీని. మీరెందుకు రోడ్డు మీదకు వచ్చారో.. నేనూ సేవ చేసేందుకే వచ్చాను. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారు’ అంటూ ఫైర్ అయ్యారు. రెండో రోజు ఈ కార్యక్రమాన్ని గాంధీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా చేపట్టాలని భావించిన ఎంపీని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చెలరేగింది.
683575 391637hey there, your internet site is inexpensive. We do thank you for function 255040
630993 240312Hi my loved one! I want to say that this write-up is amazing, excellent written and include almost all vital infos. I would like to peer much more posts like this . 449848