హీరోయిన్ ను ఏడిపించిన దర్శకుడు ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,454FansLike
57,764FollowersFollow

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది కన్నడ భామ రష్మిక మండన. ఆ సినిమా తరువాత రౌడీ హీరోతో గీత గోవిందం సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం రష్మిక అంటే టాలీవుడ్ లో హాట్ క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రశ్మికను ఓ దర్శకుడు ఏడిపించాడట ? ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది ?

ఏంటి ? రష్మిక కు అలాంటి చేదు అనుభవం ఎదురైందా ! బాబోయ్ .. కాస్టింగ్ కౌచ్ మాములుగా లేదు? ఇంకా మార్పులు రాలేదా ? అని షాక్ అవ్వకండి. ఇక్కడ మీరు అనుకుంటున్నది ఏమి జరగ లేదు !! అసలు విషయం ఏమిటంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ .. గీత గోవిందం సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంది. ఒకరోజు షూటింగ్ లొకేషన్ కు తాను ఆలస్యంగా వెళ్లానని, ఆ యూనిట్ లోని మెంబర్స్ ఎవరు తనతో సరిగ్గా మాట్లాడలేదట. అలా అందరు తనను అవాయిడ్ చేయడంతో ఎం జరిగిందో అర్థం కాలేదట.. చాలా ఇబ్బందిగా అనిపించి కన్నీరు పెట్టుకున్నానని తెలిపింది. కాసేపటి తరువాత దర్శకుడు పరశురామ్ వచ్చి అసలు విషయం చెప్పడంతో తేరుకున్నానని చెప్పింది.

ఇంతకీ దర్శకుడు ఏమి చెప్పాడో తెలుసా .. రష్మిక సహజంగా బాధపడుతున్నప్పుడు ఉండే హావభావాలను కెమెరాలో బంధించేందుకు ఇలా ప్లాన్ చేశామని చెప్పాడట దర్శకుడు !! కావాలనే ఇలా అందరం ఆట పట్టించామని చావు కబురు చల్లగా చెప్పాడట.. పరశురామ్ పైకి కనిపించడు కానీ మహా అల్లరోడు కదా ! నిజంగా రష్మికను ఏడిపించిన దర్శకుడు ఆమెనుండి గొప్ప నటనను రాబట్టే ప్రయత్నం చేసాడన్నమాట. మరి ఆ సన్నివేశాలు ఏవో కూడా చెప్పివుంటే .. ఆ సినిమాను మరోసారి చూస్తారేమో ప్రేక్షకులు.

8 COMMENTS

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

కడప అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర..? పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు

కడపలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు అంశాన్ని కేంద్రంగా చేసుకుని జరిగిన ఈ ఉద్రిక్తతల వెనుక రాజకీయ ప్రేరణ ఉందనే అనుమానాలు...

Peddi: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..! గ్రాండ్ ఈవెంట్ కు ప్లానింగ్

Peddi: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,...

ఢిల్లీ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ ఘటన.. డ్రైనేజ్ నుంచి భారీగా కండోమ్స్ వెలుగులోకి!

ఢిల్లీలోని ఓ ప్రముఖ పీజీ గర్ల్స్ హాస్టల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ డ్రైనేజ్ లైన్ అకస్మాత్తుగా పూర్తిగా బ్లాక్ కావడంతో నిర్వాహకులు శానిటేషన్ సిబ్బందిని పిలిపించినట్లు...

Daily Horoscope: కర్కాటక రాశివారికి ఆర్థిక లాభ సూచనలు.. తుల రాశివారికి కొత్త పరిచయాలతో ప్రయోజనం!

మే 13 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ప్రకారం గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని రాశుల వారికి అనుకూల పరిస్థితులు...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...