కన్నతల్లి వంటి వదినపై అన్న ముందే పైశాచికానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బోరబండ ఇంద్రానగర్ లో నివాసం ఉంటున్న నర్సింహ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. అంతేకాకుండా తన సోదరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. ఈ క్రమంలో నర్సింహ సోదరులు కృష్ణ, శ్రీనివాస్, మునీందర్ లు కూడా వేధించారు.
2017లో భార్యను నిర్బంధించి సోదరుల చేత లైంగిక దాడి చేయించాడు. వారు కూడా వావివరసలు మరచి వదినపై పైశాచికత్వానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
425203 30634Can you give me some suggestions for piece of software writing? 657043
85 50732very nice post, i undoubtedly adore this remarkable website, carry on it 471926
142597 302906This web web site is my inspiration , really exceptional layout and perfect topic matter. 22755