Switch to English

రెండు భాగాలుగా రాజమౌళి- మహేష్ బాబు సినిమా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,935FansLike
57,764FollowersFollow

స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli)- సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu) కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా రాజమౌళి సినిమా అంటే విజువల్ ట్రీట్. కథకి అనుగుణంగా ఆయన సినిమాలని రెండు భాగాలుగా తీస్తుంటారు. అలా వచ్చిన ‘బాహుబలి’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. టాలీవుడ్ క్రేజ్ ని జాతీయ స్థాయిలో నిలబెట్టింది.

ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా రెండు భాగాలుగా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే రాజమౌళి టీం స్టోరీ రెడీ చేసిందట. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాకి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమా

పృథ్వీ చేసిన కామెంట్ కు సినిమా మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తారా..?

సినిమా నటుడు పృథ్వీ చేసిన ఒక్క కామెంట్ కు లైలా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చకు అసలు అర్థం ఉందా అంటున్నారు...

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి రణ్ బీర్ కపూర్..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన...

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

రాజకీయం

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

ఎక్కువ చదివినవి

రోడ్లు.. అభివృద్ధి.. కూటమి ఘనత ఇదీ.!

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త...

పిఠాపురంలో మాడ్రన్ అంగన్వాడీలు.. అపోలో ఫౌండేషన్ గొప్ప నిర్ణయం..!

అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో మాడ్రన్ అంగన్వాడీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా ఉపాసన...

ఆంధ్ర ప్రదేశ్‌లో వుండటానికి వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నారు.?

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరులో దిగిన జగన్, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్...

Thandel: ‘తండేల్’కు కె.రాఘవేంద్రరావు రివ్యూ.. స్పందించిన నాగ చైతన్య

Thandel: నాగచైతన్య-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన ‘తండేల్’ నిన్న మొన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ నుంచి కూడా సినిమాకు...

పూజా హెగ్దే టంగ్ స్లిప్ అయ్యిందా..?

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సినిమాలు చేయక చాలా కాలం అవుతుంది. రాధేశ్యామ్ తర్వాత అమ్మడిని పట్టించుకునే వారే లేరన్నట్టు పరిస్థితి ఏర్పడింది. మహేష్ గుంటూరు కారంలో ముందు ఆమెనే హీరోయిన్...