Switch to English

రఘురామ ‘రిఫరెండం’ డిమాండ్‌ సాధ్యమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

‘ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. మీకెవరో పనికిమాలిన సలహాలు ఇస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. ఆయన ఓ ఉన్నతాధికారి. దక్షిణాఫ్రికాలో ఫెయిలయిన మూడు రాజధానుల మోడల్‌ని ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన రుద్దేసి, ఆంధ్రప్రదేశ్‌ని ఏం చేయాలనుకుంటున్నారు.? ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానుల గురించి మనం చెప్పలేదు. ఇప్పుడు మూడు రాజధానులని అంటున్నాం. ప్రజల వద్దకు ఆ నిర్ణయాన్ని తీసుకెళదాం. రిఫరెండం కోరదాం. అలా కాదంటే, మీరు తప్ప మొత్తం మన పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్‌ ఓటింగ్‌ చేయిద్దాం..’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఉచిత సలహా ఇచ్చారు.

ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ‘రెఫరెండం’ అనే మాటకు తావుందా.? రెఫరెండం.. అంటే ప్రజాభిప్రాయం. ఆ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగానే అధికార పార్టీలు ‘సంఖ్యా బలం’తో తమ పైత్యాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దున్న వైనాన్ని చాలాకాలంగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రానికి సంబంధించినంతవరకు మూడు రాజధానులనే అంశం అత్యంత సంక్లిష్టమైనది. కానీ, సంఖ్యాబలం వుండడంతో.. చాలా సులువుగా ఈ అంశాన్ని జనం మీద బలవంతంగా రుద్దేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అమరావతి రైతులతో కంటతడి పెట్టించి, అటు విశాఖనీ.. ఇటు కర్నూలునీ ఉద్ధరిస్తామని చెబుతున్నట్టుంది పరిస్థితి.

ఇక, రఘురామ డిమాండ్‌ విషయానికొస్తే.. ఆయనేదో గొంతు చించేసుకున్నారుగానీ.. ఆయన మాటల్ని వైఎస్‌ జగన్‌ లెక్కల్లోకి తీసుకునే పరిస్థితి వుందా.? అన్నట్టు, న్యాయ స్థానాల్లో ఈ అంశం వీగిపోతుందంటూ రఘురామకృష్ణరాజు ‘జోస్యం’ చెప్పేస్తుండడం గమనార్హం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సందర్భంలోనూ కూడా ఇలాంటి కథలు చాలామందే చెప్పారు. అందులో లగడపాటి, ఉండవల్లి.. ఇలా చాలామంది మేధావులున్నారు. ఇదిలా వుంటే, టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి రాజీనామా చేయలనే వాదనను ఆ పార్టీ సానుభూతిపరులు సోసల్‌ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. అయితే, టీడీపీ నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్ళిపోయారు.

మిగిలినోళ్ళూ ఈ మూడు ముక్కల రాజకీయంలో చెట్టుకొకరు పుట్టకొకరు.. అన్నట్టుగా అవడం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. అంతా బాగానే వుందిగానీ, రఘురామకృష్ణరాజు.. మూడు రాజధానులొద్దు.. ఒక్క రాజధాని అమరావతే ముద్దు.. అనే డిమాండ్‌తో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవొచ్చుగా.! కలిసి, రాష్ట్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చుగా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...