భారత్పై కక్ష కట్టిన పాకిస్థాన్ తనను తాను భస్మం చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవలే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కశ్మీర్పై స్పందించాలంటూ ముస్లీం దేశాల అధినేతలపై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడారు. ముస్లీం దేశాలు అన్ని కలిసి ఇస్లామిక్ కోపరేషన్ అనే ఆర్గనైజేషన్గా ఉన్నాయి.
ఆ ఆర్గనైజేషన్లో ఉన్న దేశాలు అన్ని కూడా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలబడాలంటూ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో సౌది అరేబియా సీరియస్ అయ్యింది.
ఆ ఆర్గనైజేషన్లో కీలక మెంబర్గా ఉన్న సౌది అరేబియా దేశం పాక్పై మండిపడినది. భారత్లో ఎప్పటి నుండో ముస్లీంలు ఉన్నారు. వారికి అక్కడ భద్రత బాగానే ఉంది. ఇలాంటి సమయంలో భారత్పై ముస్లీం వ్యతిరేకి ముద్ర వేసి కశ్మీర్ ను పాక్లో కలపడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారట.
పాకిస్తాన్ మొండి వైఖరికి నిరసనగా సౌదీ అరేబియా నుండి వెళ్లే పెట్రోలు మరియు చాలా కాలంగా ఇస్తున్న అప్పులను కూడా నిలిపేశారు. పాక్ వైఖరికి ఇది చెంప పెట్టు. ఇకపై అయినా పాక్ వైఖరి మారుతుందేమో చూడాలి.
723819 727220Paper rolls extremely great read you know alot about this subject i see! 196346
485257 177743Stay up the great work! 212432