దేశంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాలుగా విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే మిలియన్ మార్క్ను క్రాస్ చేసింది. రెండవ మిలియన్ చేరడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇక హైదరాబాద్లో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈమద్య కాంలో ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులు నిర్వహిస్తున్న కారణంగా ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. లక్షణాలు తక్కువ ఉండటం లేదంటే అసలు లక్షణాలు లేని వారికి పాజిటివ్ వస్తే ఇంట్లోనే ఉండాలంటూ సూచిస్తున్నారు.
పరీక్ష చేయించుకున్న సమయంలో లక్షణాలు తక్కువ ఉండటం లేదంటే లక్షణాలు అసలు లేకపోవడం జరిగితే ఆ తర్వాత కొన్ని రోజులకు పరిస్థితి విషమిస్తుంది. ఆ సమయంలో హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకునేలోపు ప్రాణాలు సైతం పోయే పరిస్థితి వస్తుంది. పాజిటివ్ వచ్చిన వారిపై దృష్టి పెట్టకుండా వదిలేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని ఈ సందర్బంగా జనాలు ఆందోళన చెందుతున్నారు. హోం ఐసోలేషన్ కిట్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది అంటూ కరోనా పేషంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
459255 364316Lovely sharp post. Never considered that it was that simple. Praises to you! 537922
16526 673784A really fascinating read, I may possibly nicely not agree totally, but you do make some quite legitimate factors. 26297
168038 479678I discovered your blog post web internet site on the search engines and appearance several of your early posts. Always maintain the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading a lot much more on your part down the line! 501312