పశ్చిమ రైల్వే శాఖ రాత్రి సమయంలో రైళ్లలో చార్జింగ్ పెట్టుకునేందుకు నో చెప్పింది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు చార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. వారం రోజుల నుండి ఇదే పద్దతిని అమలు చేస్తున్నట్లుగా కూడా అధికారులు తెలియజేశారు. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్దం అవుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ ఆదేశాల అనుసారంగా రైల్వేల్లో చార్జింగ్ పాయింట్లను రాత్రి సమయంలో నిలిపేయాలని చెప్పారు.
రాత్రి సమయంలో ఎక్కువ శాతం మంది చార్జింగ్ పెట్టడం వల్ల వినియోగం ఎక్కువ అయ్యి ఏదో ఒక బోగీలో షార్ట్ సర్క్యూట్ లేదా చిన్నపాటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కొన్ని సార్లు పెద్దగా కూడా అవుతున్నాయి. అందుకే రైళ్లలో రాత్రి సమయంలో చార్జింగ్ పాయింట్లను నిలిపేయాలంటూ అయిదేళ్ల క్రితమే సిఫార్సు చేశారు. కాని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఇన్నాళ్లు ఆ నిర్ణయాన్ని అలు చేయలేదు. ఎట్టకేలకు ఆ నిర్ణయంను అమలు చేయబోతున్నారు. ప్రయాణికుల నుండి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది.
647240 818919Blogs ou should be reading […]Here is a superb Blog You may Uncover Intriguing that we Encourage You[…] 620565
781722 517790This web-site is really a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll totally discover it. 717168
487017 975157Awesome write-up , Im going to spend much more time researching this subject 841379
703015 290355Im not that a lot of a internet reader to be honest but your websites genuinely good, keep it up! Ill go ahead and bookmark your site to come back later. All of the very best 399519