అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం యూరప్ లో జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా టాలీవుడ్ లోని మెజార్టీ సినిమాల షూటింగ్ లు నిలిచి పోయాయి. కాని థ్యాంక్యూ సినిమాను మాత్రం జోరుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ ముందస్తుగా ప్లాన్ చేసిన ప్రకారం ముందుకు వెళ్తుంది.
ఇటలీలో చిత్ర యూనిట్ సభ్యులు కీలక సన్నివేశాల చిత్రీకరణతో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో చైతూకు జోడీగా రాశీ ఖన్నా మరియు మాళవిక నాయర్ లు నటిస్తున్నారు. మరో కీలక పాత్రను అవికా గౌర్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. మనం తర్వాత చైతూ విక్రమ్ కుమార్ ల కాంబోలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కరోనా సమయంలో సాహసం చేసి షూటింగ్ చేస్తున్నారు.. ఇంత సాహసం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. రిస్క్ చేసి చేస్తున్న థ్యాంక్యూ ఏ మేరకు ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.
599131 929596Awesome read , Im going to spend more time researching this subject 352304
592404 408735I admire your work , regards for all of the beneficial blog posts. 24845
744981 388924I used to be recommended this internet web site by my cousin. Im no longer certain whether this put up is written via him as nobody else know such exact approximately my problem. You are remarkable! Thank you! 645182
343592 875892Hi there! This is my first visit to your blog! We are a group of volunteers and starting a new initiative in a community in the same niche. Your blog provided us useful information to work on. You have done a marvellous job! 272079