Switch to English

షాకింగ్: తండ్రే బిడ్డను చంపేయాలనుకున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,861FansLike
57,764FollowersFollow

కన్న తండ్రే కసాయివాడిలా మారబోయాడు. మానసిక వికలాంగుడు అయిన తన ఏడేళ్ల కుమారుడిని చంపేద్దామని కంకణం కట్టుకున్నాడు. దానికి ఆ తల్లి ససేమీరా అంది. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని అడ్డుగా నిలిచింది. అత్తమామల వేధింపులు ఉన్నా కూడా తన బిడ్డకు అన్నీ తానై నిలిచింది.

అయితే చివరికి ఆ పోరాటంలో అలిసిపోయి, అన్నీ తానై ఉన్న బిడ్డను ఒంటరివాడిని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళితే… సామర్లకోటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీధర్ కు, సర్పవరం ప్రాంతానికి చెందిన స్వాతికి 2013లో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు మానసిక వికలాంగుడు. వీరు కేపీహెచ్బి లోని మెజెస్టిక్ హోమ్స్ లో నివాసముంటున్నారు.

తండ్రి శ్రీధర్ తన కొడుకుని అనాథ శరణాలయంలో వేస్తానని చెబితే ఆ తల్లి ఒప్పుకోలేదు. ఈ విషయంలో భర్త, అత్తమామల వేధింపులు తాళలేక అపార్ట్మెంట్ 22వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

4854 COMMENTS

సినిమా

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

టచ్ చేశావ్ కిరణ్..!

తను ఎదుగుతూ మరో పదిమంది ఎదగడానికి సహాయం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. తాను అనుభవించిన కష్టం తెలుసు కాబట్టి మరొకరు ఆ కష్టం...

రాజకీయం

స్టూడెంట్స్ లో మార్పు కోసం గుంజీలు తీసిన హెచ్ ఎం.. అభినందించిన లోకేష్

ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా...

పోసాని బ్లాక్‌మెయిల్ చేస్తే, న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా.?

నోటికొచ్చిందల్లా వాగితే, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తెగబడతానంటూ రెచ్చిపోతే.. వ్యవస్థలు ఊరుకుంటాయా.? ఎప్పుడూ తామే అధికారంలో వుంటాం కాబట్టి, ఎలాంటి రాక్షసత్వానికైనా తెగబడొచ్చనుకుంటే కుదురుతుందా.? కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. సినీ...

చంద్రబాబుని ఏకాకిని చేద్దామనుకున్న జగన్.! తానే చివరికి ఏకాకిగా మిగిలిపోయె.!

చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో, ఆయన్ని ఏకాకిగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో రాజకీయ యెత్తుగడల్ని తప్పు పట్టలేంగానీ.. వైఎస్ జగన్ అనుసరించిన...

ఏ-2 విజయ సాయి రెడ్డి మనసెందుకు విరిగిపోయింది.?

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ‘నా మనసు విరిగిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘మీకే మనసు విరిగిపోయిందంటే, మా పరిస్థితి ఏంటి.?’ అని కొందరు వైసీపీ...

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌.. రంగంలోకి ACB..!

వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో కోట్ల అవకతవకలపై ACB విచారణకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలపై సమగ్ర విచారణ జరగనుంది. ఎన్నికల ముందు ఏపీలోని యువ...

ఎక్కువ చదివినవి

SSMB29: ఏపీ-ఒడిశా బోర్డర్ లో మహేశ్-రాజమౌళి మూవీ.. లొకేషన్ వీడియో వైరల్

SSMB29: మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. #SSMB29 అనే టినెటివ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి...

Chiranjeevi: ‘విశ్వంభర’ సెట్లో సందడి చేసిన శ్రీలీల.. మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పాల్గొనగా ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పుడీ సినిమా సెట్లో యువ స్టార్...

నాగబాబు నామినేషన్.! నారా లోకేష్ సెన్సేషన్.!

జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాగబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేసన్ వేసిన సంగతి తెలిసిందే. కూటమి సర్దుబాట్లలో భాగంగా లోక్ సభ సీటుని త్యాగం చేసిన నాగబాబు, రాజ్యసభ టిక్కెట్ విషయంలోనూ త్యాగం...

ఏ-2 విజయ సాయి రెడ్డి మనసెందుకు విరిగిపోయింది.?

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ‘నా మనసు విరిగిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘మీకే మనసు విరిగిపోయిందంటే, మా పరిస్థితి ఏంటి.?’ అని కొందరు వైసీపీ...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్ మీట్లో దిల్ రాజు

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈమేరకు వివరాలు...