ప్రభుత్వ అధికారులు అన్నప్పుడు లంచాలు తీసుకోవడం చాలా కామన్ అయ్యింది. ఆ విషయం చాలా మంది ఒప్పుకుంటారు. అయితే కొందరు లంచాలు వేలకు వేలు తీసుకుంటే కొందరు మాత్రం ఖర్చుల నిమిత్తం అన్నట్లుగా వందల్లో తీసుకుంటారు. వందల్లో తీసుకున్నా కూడా లంచమే అయినా కూడా తక్కువ మొత్తం తీసుకునే వారి విషయంలో జనాలు కాస్త పాజిటివ్ గానే ఉంటారు అంటూ టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోవచ్చు కాని అందుకు ఒక లిమిట్ ఉండాలి అంటూ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మద్యప్రదేశ్ రాష్ట్రం దమోహ్ జిల్లాలో పథారియా ఎమ్మెల్యే రమాబాయి సింగ్ లంచం తీసుకున్న అధికారులను పిలిపించి మాట్లాడారు. తాజాగా ఒక గ్రామంలో సమావేశం నిర్వహించారు. అక్కడ గ్రామస్తులు కొందరికి ప్రథాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు వచ్చాయి. వాటిని మంజూరు చేసేందుకు గాను అధికారులు అయిదు నుండి పది వేల రూపాయల వరకు తీసుకున్నారట. ఆ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో ఆమె వారు ఇష్ట పూర్వకంగా అయిదు వందలు.. వేయి రూపాయలు ఇస్తే తీసుకోవచ్చు. అంతే కాని వేలకు వేలు తీసుకోవడం ఏంటీ అంది. లంచాలు వందల్లో తీసుకుంటే తప్పు లేదు కాని వేలల్లో తీసుకోవద్దని ఆమె హెచ్చరించారు. గతంలో కూడా ఇదే తరహాలో ఆమె వ్యవహరించారు.
212341 708343Must tow line this caravan together with van trailer home your entire family quickly get exposed to the issues along with reversing create tight placement. awnings 820157
327856 86180I got what you intend,bookmarked , quite decent site. 258105
680939 27672Youre so cool! I dont suppose Ive read anything such as this before. So good to get somebody with some original thoughts on this topic. realy we appreciate you starting this up. this fabulous website are some items that is required on the internet, somebody with just a little originality. beneficial work for bringing a new challenge on the world wide internet! 938762