టీడీపీ పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం అక్రమ స్థలంలో నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయం వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే హైకోర్టులో గతంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీస్ కు ఇచ్చిన లీజ్ రద్దు చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు.
భూ కేటాయింపు జీఓ 228ను రద్దు చేయాలని కూడా పిటిషన్లో ఆర్కే పేర్కొన్నారు. అయితే.. పిల్ వేయడంలో ఎమ్మెల్యే ఆసక్తి ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో ఆర్కే వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టిసింది. నదీ ప్రాంతాలు, వాగులు, చెరువుల స్థలాలను నిర్మాణాలకు కేటాయించడం చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు చెప్పిందని లాయర్ వాదించారు. అయినా.. హైకోర్టు కేసు కొట్టేసింది.
ఆత్మకూరు పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాలను వాగు పోరంబోకు స్థలంగా ఆర్కే పేర్కొన్నారు. ఈ స్థలాన్ని టీడీపీ హయాంలో 99 ఏళ్ల పాటు లీజకు ఇస్తూ 2017లో జీవో జారీ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అప్పట్లోనే ఎమ్మెల్యే వ్యతిరేకించారు. పర్యావర చట్టాల ప్రకారం వాగులు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు కేటాయించడం చట్ట వ్యతిరేకం అంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేశారు.
656893 963083This web-site is truly a walk-through rather than the information you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll completely discover it. 894503
718778 981692Some truly great content material on this internet website , appreciate it for contribution. 246492
567261 456018I was suggested this weblog by way of my cousin. Im no longer positive whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. You are great! Thanks! 167977
613961 973277It can be difficult to write about this subject. I feel you did a fantastic job though! Thanks for this! 581432
66493 907006I appreciate your function , thanks for all of the informative weblog posts. 67331