మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గీతగోవిందం వంటి చిన్న చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దర్శకుడు పరుశురాం తదుపరి సినిమా ఏంటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమా కు ముందే నాగ చైతన్య హీరోగా పరశురాం దర్శకత్వం ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు నుండి ఆఫర్ రావడంతో నాగచైతన్య సినిమా పక్కకు పెట్టి దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట చేశాడు. చైతూతో సినిమా పక్కకు పెట్టినా కూడా ఇప్పటికి లైన్ లోనే ఆ సినిమా ఉందట. అతిత్వరలోనే ప్రారంభించబోతున్న దర్శకుడు పరశురామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నాగచైతన్య కూడా థాంక్యూ సినిమా ను పూర్తి చేసి దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. దూత వెబ్ సిరీస్ పూర్తి అయిన వెంటనే పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాగచైతన్య డేట్లు ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అని ఓకే అయితే వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
470457 590846Thanks for blogging and i enjoy the blog posting so no public comments.,,,,,,,,,,, 247450
309302 476653I like the valuable info you provide inside your articles. Ill bookmark your blog and check once more here regularly. Im quite certain I will learn lots of new stuff proper here! Very good luck for the next! 790939
443059 649638Amaze! Thank you! I constantly wished to produce in my internet site a thing like that. Can I take element with the publish to my weblog? 111176
520610 596461brilliantly insightful post. If only it was as straightforward to implement some with the solutions as it was to read and nod my head at each of your points 393093