నేటి తెల్లవారు జామున మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొన్ని కారణాల వల్ల ఎక్కువ ఆలస్యం చేయకుండా ప్రముఖుల సందర్శనార్థ కొన్ని గంటల పాటు పద్మాలయ స్టూడియోలో ఉంచి ఆ వెంటనే మహా ప్రస్థానం కు మృతదేహాన్ని తరలించే కార్యక్రమం మొదలు పెట్టారు. అంతిమ యాత్ర అని కూడా వెంటనే ముగించారు.
మహా ప్రస్థానంలో మహేష్ బాబు చేతుల మీదుగా ఘట్టమనేని ఇందిరా దేవి గారి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలో మహేష్ బాబు తో పాటు కృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అంతే కాకుండా వందల సంఖ్యలో టాలీవుడ్ ప్రముఖులు, వేలాది మంది సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో మహేష్ బాబు తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చివరి చూపు నోచుకోలేక పోయినా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
499340 928487I enjoy your function , regards for all the informative posts . 199062
983597 857184I discovered your blog site internet site on the internet and appearance some of your early posts. Continue to maintain within the excellent operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far far more from you obtaining out at a later date! 886155