దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు విధిగా లాక్డౌన్ను పాటించాల్సిందే అంటూ పోలీసులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నెలన్నర రోజుల్లో కొన్ని లక్షల బండ్లను, కార్లను సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనం పాండే చేరింది. ఈమె బీఎండబ్ల్యూ కారును సీజ్ చేయడంతో పాటు కేసు కూడా నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… పూనం పాండే ఇటీవల ముంబయి మైరెన్ బీచ్ సమీపంలో స్నేహితుడు సామ్ అహ్మద్తో కలిసి చక్కర్లు కొడుతూ పోలీసులకు చిక్కింది. లాక్డౌన్ సమయంలో బయటకు రావాలంటే ఖచ్చితంగా అనుమతులు తప్పనిసరి. స్థానిక పోలీసుల నుండి అనుమతి లేదా ఏదైనా సంస్థకు అనుమతి ఇచ్చినట్లయితే ఆ అనుమతి పొందిన సంస్థ ఐడీ కార్డు ఉండాలి. కాని పూనం వద్ద అవి ఏమీ లేవు.
కేవలం టైం పాస్కు పూనం బయటకు వచ్చిందని, ఇలా టైం పాస్కు బయటకు వచ్చే వారి బండ్లు సీజ్ చేయాలని లాక్ డౌన్ నిబంధనల్లో ఉన్న కారణంగా పోలీసులు ఆమె కారును సీజ్ చేయడంతో పాటు ఆమెపై 188, 269, 51 బి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు వ్యక్తిగత పూచికత్తు మీద పూనంను అక్కడ నుండి పంపించారు. ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆమె కారు తిరిగి పొందాలంటే కోర్టులో వివరణ ఇవ్వాల్సి ఉంది.
227843 60437A really fascinating read, I might well not agree completely, but you do make some quite legitimate factors. 73584
405758 290236Currently really do not stop eating because there is however the decision that you will transform into. Work from your home us rrs often a fad for that who wants to earn money however nonetheless enough time requires most substantial occasions making use of children and kids goes for as the modern habit. attract abundance 444942
231067 99018hi!,I like your writing so considerably! share we communicate a lot more about your write-up on AOL? I call for an expert on this area to solve my dilemma. Possibly thats you! Looking forward to see you. 871247