మెగా బ్రదర్స్ ఇద్దరూ వారం రోజుల్లో వద్దామని ఫిక్స్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న వస్తుంటే తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండ పొలం అక్టోబర్ 8న వస్తుందని అధికారికంగా ప్రకటించారు. రిపబ్లిక్ ప్రమోషన్స్ తో మంచి హడావిడిగా ఉంది. ట్రైలర్ లాంచ్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.
ఇక తమ్ముడు సినిమా సడెన్ గా సైడ్ అయింది. కొండ పొలం షూటింగ్ నిజానికి గతేడాది పూర్తయింది. అప్పటినుండి క్రిష్ మెల్లగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూ చివరకు అక్టోబర్ 8న విడుదల అని ప్రకటించారు. ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
ఫస్ట్ సాంగ్ కూడా వచ్చేసింది. దీనికి ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. అంతే ఆ తర్వాత నుండి మళ్ళీ కొండ పొలం ఊసే లేదు. మరి రిలీజ్ డేట్ దగ్గరకు వస్తోంది. ప్రమోషన్స్ ఎప్పటినుండో షురూ చేస్తారో.
564039 415114This internet site is my aspiration, very excellent design and Perfect articles. 397153
622136 506630Im often to blogging and i in actual fact respect your content material. The piece has really peaks my interest. Im going to bookmark your content and preserve checking for brand new information. 501737
271831 988313Hey there! Good stuff, do maintain us posted when you finally post something like that! 569625