సంక్రాంతి అంటేనే చిత్రాల పండగ. ఈ సంక్రాంతికి రెండు భారీ తెలుగు చిత్రాలు, రెండు భారీ తమిళ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు భారీ సినిమాలు సాధించిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? అక్షరాలా 616 కోట్ల రూపాయలు. తెలుగులో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి విడుదలయ్యాయి. అలాగే తమిళం నుండి అజిత్ తునీవు, విజయ్ చిత్రం వరిసు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ రెండు సినిమాలు తెలుగులోకి తెగింపు, వారసుడు పేర్లతో డబ్బింగ్ అయ్యాయి కూడా. ఇప్పటివరకూ వరిసు 8 రోజులకు గాను 213.50 కోట్ల గ్రాస్ ను సాధించింది. అన్నే రోజుల్లో తునీవు 149.66 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
సరిగ్గా వారం రోజులకు బాలయ్య వీర సింహా రెడ్డి 109.40 కోట్ల రూపాయల గ్రాస్ ను సాధించింది. ఇక మరోవైపు చిరంజీవి వాల్తేర్ వీరయ్య ఆరు రోజుల్లోనే 144.15 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక అన్నీ చిత్రాలు భారీ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తున్నాయి.
Based on movie story and Screen play, waltair veerayya movie play well on Theetres
85903 773556great . Thanks for informations . Ill be back. Thanks once more 122142
871803 851104very nice post, i undoubtedly enjoy this web site, keep on it 175412
669517 294118Its essential to have having access towards the knowledge posted here 385668
673031 864138Just wanna remark on few common items, The site style is ideal, the subject matter is rattling very good 41108