ఇటివల చెత్త పన్ను చెల్లించలేదని కర్నూలులో దుకాణాల ముందు చెత్త వేయడం, పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ట్రాక్టర్లలో ప్రచారం చేసిన ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పన్ను చెల్లించలేదని మున్సిపల్ అధికారులు రెండు ఇళ్లకు తాళం వేసి సీల్ వేసిన ఘటన సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..
స్థానిక 15వ వార్డు మోహన్ నగర్లో గొర్ల సత్తిబాబు, గొర్ల రమణ ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను చెల్లించలేదని వీరి ఇళ్ళకు తాళం, సీల్ కూడా వేశారు. ఈ సమయంలో ఇంట్లో మహిళలు ఉన్నారని తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటనపై టీడీపీ నేతలు, స్థానికులు మండిపడ్డారు. సీల్ చేసిన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నుల భారం వేయడంపై మండిపడ్డారు. ప్రజలకు తాగునీరు కూడా సక్రమంగా అందించలేని ప్రభుత్వం పన్నులు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
369640 835773Can you give me some ideas for piece of software writing? 375660
44657 396749stays on subject and states valid points. Thank you. 723511
904375 844932Housing a different movement in a genuine case or re-dialed model. 575637
948300 338182when i was a kid, i really like to receive an assortment of birthday presents like teddy bears and mechanical toys, 607331