రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పిల్లలకు కోవిడ్ సోకినట్టు నిర్ధారణైతే ఆయా పాఠశాలలను మూసివేసి తర్వాత ప్రారంభిస్తామని అన్నారు. తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని యూనివర్శిటీలు సైతం పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఆన్ లైన్ కోర్సులకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్శిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తో కలిసి ఆన్ లైన్ విద్యాభ్యాసం ప్రారంభించారు.
పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఉద్యోగులు మొదట సీఎంతో జరిగిన సమావేశంలోనే పీఆర్సీకి అంగీకరించి.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదు. సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి’ అని అన్నారు.
763942 891964Hey! Im at function surfing around your blog from my new apple iphone! Just wanted to say I love reading via your blog and look forward to all your posts! Keep up the outstanding function! 63490
26593 863939Just a smiling visitant here to share the adore (:, btw outstanding style . 39456
645726 784872Hello there! I could have sworn Ive been to this blog before but after checking through some with the post I realized its new to me. Anyhow, Im undoubtedly glad I located it and Ill be bookmarking and checking back frequently! 399995
450931 140950Would love to always get updated excellent internet site ! . 64296