వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజును తక్షణం రమేశ్ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించాలని హైకోర్టు ఆదేశించింది. నాటకీయ పరిణామాల మధ్య రఘురామకృష్ణ రాజును పోలీసులు ఈరోజు గుంటూరు జీజీహెచ్ నుంచి జైలుకు తరలించారు. అయితే.. మెడికల్ బోర్డుతోపాట రమేశ్ ఆస్పత్రి వైద్యులు నివేదికను కోర్టు కోరినా పట్టించుకోలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కోర్టు ఇప్పటికే ఆయనకు రిమాండ్ విధించిందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరించారు.
మరోవైపు రఘురామను పోలీసులు కొట్టినట్టుగా గాయాలు ఏవీ లేవని హైకోర్టుకు వైద్య బృందం నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను న్యాయమూర్తికి డివిజన్ బెంచ్ చదివి వినిపించింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు రఘురామకృష్ణ రాజును రమేశ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. దీంతో రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించడంపై ఏఏజీ అభ్యంతరం తెలిపారు. రఘురామకు అన్న పరీక్షలు జరిగాయని.. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారని వివరించారు. రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఏఏజీ వాదనపై పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.
184969 832255Id must talk with you here. Which is not some thing I do! I spend time reading an article that could get individuals to feel. Also, appreciate your allowing me to comment! 19200
802377 832514Quite fascinating details!Perfect just what I was looking for! 558538