చెన్నై సూపర్ కింగ్స్ ను మరోసారి ఐపీఎల్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇకపై ఐపీఎల్ వేదికపై ఆడుతాడా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జట్టు మెంటర్ గా మేనేజర్ గా ఏవిధంగా అయినా ఉండవచ్చు కాని ఒక ఆటగాడిగా మాత్రమే అతడిని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని మొన్నటి మ్యాచ్ ధోనికి చివరి మ్యాచ్ అంటే చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధోని మరి కొంత కాలం ఆడితే బాగుంటుంది అనుకునే వారు చాలా మంది ఉన్నారు.
వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీతో ఆట ఆడించాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం బలంగా కోరుకొంటుంది. అందుకోసం బీసీసీఐ వద్ద పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. బీసీసీఐ నిబంధనలకు విరుద్దంగా అతడిని ఆడించే అవకాశాలు ఉన్నాయా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఖచ్చితంగా 2022 లో చెన్నైలో ధోని హెలికాప్టర్ షాట్స్ ఆడబోతున్నాడు అంటూ ధీమాగా చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన పెట్టుకోనక్కర్లేదు. చెన్నై అభిమానుల మద్య మ్యాచ్ ఆడుతూ ఫేర్ వెల్ తీసుకోవాలని ధోనీ కోరుకుంటున్నాడు. అందుకు సీఎస్కే సిద్దంగానే ఉంది.
199687 843119Interested in start up a online business on line denotes revealing your service also providers not only to humans within your town, nevertheless , to numerous future prospects which are cyberspace on several occasions. pays everyday 289373
793044 121391As I site possessor I believe the content matter here is rattling amazing , appreciate it for your efforts. You must keep it up forever! Greatest of luck. 501110