మహానటితో తన టాలెంట్ ను చూపించాడు నాగ్ అశ్విన్. దర్శకుడిగా తన సత్తా చాటుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ తో సినిమాను చేయబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతోంది.
ప్రభాస్ సరసన జోడిగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించనున్న విషయం తెల్సిందే. అలాగే కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను తీసుకున్నారు. ప్రభాస్, దీపికా, అమితాబ్ ముగ్గురూ ఈ సినిమాకు మూడు పిల్లర్లని నాగ్ అశ్విన్ తెలిపాడు.
ఇక దీపికా ఈ చిత్రంలో నటించడానికి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది. తన కెరీర్ లోనే అత్యధికంగా ఏకంగా 8 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా దీపికాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారు నిర్మాతలు.
714524 521354you use a great weblog here! do you wish to have the invite posts in my small blog? 358530
477767 773062Thanks for the write up! Also, just a heads up, your RSS feeds arent working. Could you take a appear at that? 686548