కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే లేని తప్పు.. సామాన్యులకు ఉచితంగా విద్య, వైద్యం ఇస్తే తప్పేంటని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. గుజరాత్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ హామీలు ప్రకటించడంతో బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు చేశారు. దీనిపై కేజ్రీవాల్ మీడియా సమావేశంలో స్పందించారు.
‘ఉచితంగా విద్య, వైద్యంపై హామీని విమర్శిస్తున్న బీజేపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సేవలను ఉచిత పథకాలుగా బీజేపీ చిత్రీకరిస్తోంది. కేంద్రం నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నాణ్యమైన విద్యుత్, వైద్యం ఉచితంగా ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాల’ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల కోసం 10లక్షల కోట్లు మాఫీ చేశారు. అప్పులు చేసిన వారిని దోషులుగా ప్రకటించలేరా..? బీజేపీ మిత్రుల కోసం.. కాంగ్రెస్ కుటుంబ పాలనలో మగ్గితే ఆమ్ ఆద్మీ మాత్రం భారతీయుల శ్రేయస్సు కోసమే పని చేస్తోందని అన్నారు.
133099 420065hi and thanks for the actual weblog post ive recently been searching regarding this specific advice on-line for sum hours these days as a result thanks 858635
659059 480133Hi there! Nice post! Please do inform us when we could see a follow up! 673573
You have got fantastic knowlwdge in this article. [url=http://mdfama.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=31665]amaryl 3 mg na sprzedaż w Lublinie, Polska[/url]