రాష్ట్రావతరణ రోజున పౌల్ట్రీ, డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. రాష్ట్రంలోని పాడి, కోళ్ల ఫారంలకు ఆస్తి పన్ను రద్దు చేసింది. ఏడాదికి కేవలం 100 చెల్లిస్తే మిగిలిన పన్ను మొత్తం మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రంలోని వేలాది మంది డెయిరీ, పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వ నిర్ణయం మేలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు సీఎం కేసీఆర్ను కలిసి డెయిరీ, పౌల్ట్రీ ఫారం ఆస్తి పన్నును రద్దు చేయాలని, దాణాను సబ్సిడీపై అందించాలని కోరారు. వీరి విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆస్తి పన్ను రద్దుపై వెంటనే ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశించారు. ఈక్రమంలోనే పౌల్ట్రీ, డెయిరీ రైతులు వినియోగించే కరెంట్కు యూనిట్కు 2 చొప్పున సబ్సిడీ ఇవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధన శాఖ జీవో జారీ చేసింది.
920321 365302I got what you intend, saved to fav, really nice web site . 600141
695551 860095The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 799760
209253 332125I adore your wp design, wherever did you download it by way of? 166287
520789 839153hi and thanks regarding the particular post ive actually been searching regarding this kind of info online for sum time these days hence thanks a lot 769104