గల్వాన్ లోయలో 2020 జూన్ 15న అమరులైన భారత సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ ఆర్ధిక సాయం అందించనున్నారు. చైనా సైనికులతో నాడు జరగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
వీరిలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా బీహార్ కు చెందిన ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్ నుంచి ఇద్దరు, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకొక్కరు చొప్పున ఉన్నారు. వీరందరికీ అప్పట్లో ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్ ఆర్ధికసాయం ప్రకటించారు.
వీరిలో సంతోష్ బాబు కుటుంబానికి 5కోట్లు పరిహారం ప్రకటించి ఆయన ఇంటికి వెళ్లి ఆర్ధికసాయంతోపాటు ఆయన భార్యకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఇప్పుడు మిగిలిన సైనికుల కుటుంబాలను నేరుగా కలుసుకుని 10లక్షల చొప్పున ఆర్ధికసాయం అందించనున్నారు. ఈక్రమంలో శుక్రవారం రాంచీ వెళ్లి అమరులైన సైనికుల కుటుంబాలను పరామర్శించి పరిహారం అందించనున్నారు.
778531 90789I want to start a weblog written by a fictitious character commenting on politics, current events, news etc..How?. 50040
35266 554265The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 115124