వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో చేయాల్సినవ పనులు చాలా ఉన్నాయని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ నాయకుల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. సమవేశంలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 15వ తేదీన వరంగల్ లో 10లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు ఇందుకు సమయాత్తం కావాలని.. భారీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై నాయకులతో చర్చించారు.
ఈనెల 25వ తేదీ తర్వాత ఉప ఎన్నిక సందర్భంగా హుజూరాబాద్ లో సభ నిర్వహించాలని నిర్ణయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని సీఎం అన్నారు. నాయకులు ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. ప్లీనరీ, విజయగర్జన సభ ఘనంగా నిర్వహించాలలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
516370 914771Youre so cool! I dont suppose Ive read anything such as this before. So good to get somebody with some original thoughts on this subject. realy we appreciate you starting this up. this fabulous website are some issues that is required on the internet, somebody with a bit originality. beneficial function for bringing a new challenge on the world wide internet! 152504