ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారని.. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే విద్యార్దులకు నాణ్యమైన విద్య అందుతుందని సీఎం జగన్ అన్నారు. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని.. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అన్నారు.
టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని ఆదేశించారు. మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు–నేడు రెండో విడత పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లెర్నింగ్లో భాగంగా లెర్నింగ్ టు లెర్న్ కాన్పెప్ట్ లోకి తీసుకెళ్లాలని ఆన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ బాగుండాలని అన్నారు. స్కూళ్లలో ప్లే గ్రౌండ్లను తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీఐ కాలేజీ ఉండాలని అధికారులకు నిర్దేశించారు.
93103 439407When I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with the same comment. Is there any approach you will be able to remove me from that service? Thanks! 750843
275143 401861You ought to join in a contest for starters of the highest quality blogs online. I will recommend this page! 842078
197838 894894Someone essentially lend a hand to make critically articles Id state. That is the first time I frequented your website page and so far? I amazed with the research you produced to create this actual post extraordinary. Wonderful activity! 81366