రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబును ప్రవ్నించాల్సిన సమయంలో ఆయన దత్తపుత్రులు అప్పుడెందుకు ప్రశ్నించకుండా ప్రేమ చూపించారని సీఎం జగన్ అన్నారు. పంట సీజన్ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు నగదు జమ చేస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. రైతులకు ఇలాంటి మేలు చేయాలంటే.. వ్యవసాయంపై అవగాహన, ప్రేమ, రైతుల మీద మమకారం ఉండాలని అన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
సీసీఆర్సీ కార్డు, పట్లాదారు పాసుపుస్తకం ఉండి ఆత్మహత్యకు పాల్పడిని ఏ ఒక్క రైతుకూ పరిహారం దక్కలేదని.. ఇటివల చంద్రబాబు దత్తపుత్రుడు ప్రారంభించిన రైతు పరామర్శ యాత్రలో నిరూపించలేక పోయారు. ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలురైతుల కుటుంబాలకు 7లక్షల ఆర్ధికసాయం అందిస్తున్నామని అన్నారు. రైతులకు వడ్డీలేని రుణాల పథకం కింద 1282కోట్లు అందజేశామని అన్నారు. మూడేళ్లలో భగర్భజలాలు పెరిగాయని.. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగాయని అన్నారు.
759205 265894I recognize there is undoubtedly a fantastic deal of spam on this weblog. Do you want assist cleansing them up? I may help in between classes! 645999
627921 308831Will you care and attention essentially write-up most of the following in my webpage in essence your internet site mention of this weblog? 572915
35427 987707You got a quite very good site, Gladiola I discovered it through yahoo. 940393
513433 46590Some truly nice and utilitarian details on this internet site , likewise I think the style and style holds fantastic attributes. 661421