రాష్ట్రంలో 17వేల జగనన్న కాలనీలు రానున్నాయని.. త్వరలో రెండో దశ ఇళ్ల నిర్మాణం చేపడతామని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ ఆగ్రహారం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 30.7లక్షల ఇళ్లను 55వేల కోట్ల ఖర్చుతో కట్టిస్తున్నామని.. ఇప్పటికి 15.6లక్షల ఇళ్లు పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. పైడివాడ అగ్రహారంలో 1.23లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించామని సీఎం అన్నారు. జిల్లాలో 10,228 ఇళ్లు నిర్మిస్తున్నామని.. ప్రతి మహిళకు 10లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నామని అన్నారు.
చంద్రబాబు 5లక్షల ఇళ్లు కూడా కట్టకుండా.. హైదరాబాద్ లో తాను పేలస్ కట్టుకున్నాడని విమర్శించారు. తన హయాంలో 30 లక్షలు ఇళ్లు ఇస్తున్నామని.. ప్రతిపక్ష నేతగా తాను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో లంచాలు, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా పట్టాలు ఇస్తున్నామన్నారు. దుష్ట చతుష్టయం ఇళ్ల పట్టాలు రాకుండా 481 రోజల పాటు అడ్డుకున్నారని.. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు వచ్చినా అక్కచెల్లమ్మల మంచికి రాజీ పడనని సీఎం జగన్ అన్నారు.
383747 865976But a smiling visitor here to share the enjoy (:, btw great pattern . 77077
480821 921293Giving you the most effective News is really considerably imptortant to us. 23468
466163 526472Nicely written articles like yours renews my faith in todays writers. Youve written information I can finally agree on and use. Thank you for sharing. 720584
336136 421892I feel other web site proprietors need to take this site as an model, extremely clean and superb user genial style . 1662