టికెట్ల రేట్లు పెరగడం.. కరోనా వల్ల గతంలో మాదిరిగా థియేటర్లకు జనాలు సినిమాను చూసేందుకు రావడం లేదు. అందుకే ఇండస్ట్రీ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఈ సమయంలో సినిమా బతకాలన్నా.. నిర్మాతలు సినిమాలు తీయాలన్నా సినిమా యొక్క బడ్జెట్ తగ్గించుకోవాల్సిందే. ఇది తప్ప మరే మార్గం లేదని ఇండస్ట్రీ పెద్దలు కొందరు భావిస్తున్న సమయంలో తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లు తమ యొక్క పారితోషికంను తగ్గించుకునేందుకు ఓకే చెప్పారు.
దిల్ రాజు వారితో చర్చలు జరుపగా సినిమా ఇండస్ట్రీని బతికించుకునేందుకు తమ వంతు అన్నట్లుగా ముందుకు వచ్చేందుకు సిద్దం అన్నారు. ఇండస్ట్రీలో ఇంకా ఇతర స్టార్ హీరోలు కూడా తమ పారితోషికం తగ్గించుకోవాలని దిల్ రాజు ఇతర తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
444128 553539The Spirit of the Lord is with them that fear him. 271109
791221 605131I like this website really significantly so significantly superb info . 165088
861949 954848Thanks for the great post against your blog, it genuinely provides me with a appear about this topic.??;~.?? 508886