ఏపీ సీఎం వైఎస్ జగన్ అల్లూరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడారు. అదే సమయంలో పోలవరం నిర్వాసిత గ్రామాల యొక్క ప్రజలతో కూడా సీఎం జగన్ మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పోలవరం ప్రాజెక్ట్ యొక్క నిర్వాసితులకు న్యాయం చేస్తామని.. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందజేసిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటూ ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.
ముంపు బాధితులకు అన్యాయం జరగనివ్వమని సీఎం జగన్ హామీ ఇచ్చాడు. ముంపు మండలాలను ప్రత్యేక డివిజన్ గా పరిగణిస్తున్నాం అన్నారు. పోలవరం నిర్వాసితుల యొక్క పరిహారం కోసం కేంద్రంకు పలు సార్లు లేఖలు రాశాం. ఎన్నో సార్లు పీఎం మోడీని కలిసి మరీ విజ్ఞప్తి చేశాం. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మరోసారి ఢిల్లీకి వెళ్లి మోడీ తో మరియు కేంద్ర మంత్రులతో ఈ విషయమై చర్చిస్తామని జగన్ హామీ ఇచ్చాడు.
466542 826287I gotta bookmark this internet website it seems incredibly valuable invaluable 382992
526384 298208Glad to be 1 of numerous visitants on this awesome website : D. 171911