రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న టీడీపీ మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఒంగోలులో భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి పార్టీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈక్రమంలో నేడు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ముఖ్య నేతలు భారీ ర్యాలీగా ఒంగోలు బయలుదేరారు. పార్టీ కార్యకర్తలు భారీ బైక్, కార్ ర్యాలీలతో చంద్రబాబు కాన్వాయ్ ను అనుసరించారు. దీంతో విజయవాడ నుంచి గుంటూరు మీదుగా ఒంగోలు వరకూ టీడీపీ సందడి నెలకొంది.
ర్యాలీలో భాగంగా చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో మరింతమంది టీడీపీ నేతలు, శ్రేణులు ఈ ర్యాలీలో కలవనున్నారు. మధ్యాహ్నం ఒంగోలు నగర ప్రారంభంలోని త్రోవగుంట వద్ద చంద్రబాబు చేరుకుంటారు. నగర పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ముంగమూరు రోడ్డు, మున్సిపల్ కార్యాలయం, చర్చి సెంటర్ మీదుగా హోటల్ సరోవర్ కు చేరుకుంటారు. సాయంత్రం జరిగే టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో మహానాడులో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
416460 701802Wohh just what I was seeking for, thanks for putting up. 459055
443140 370110I like this internet web site because so considerably utile stuff on here : D. 742786
383265 373838Located this on MSN and Im happy I did. Well written post. 9918
341182 669407Hi. Cool article. Theres a difficulty with the web site in chrome, and you may want to check this The browser may be the marketplace chief and a big component of other folks will miss your superb writing due to this difficulty. I like your Post and I am recommend it for a Site Award. 637497