కరోనా కారణంగా ఆర్థిక రంగం కుదేలు అవ్వడంతో పాటు విద్యార్థులు కూడా చాలా నష్టపోతున్నారు. స్కూల్స్ మరియు కాలేజ్ లు ఆరు నెలలుగా మూత బడి ఉన్నాయి. విద్యార్థులు నర్సరీ నుండి యూనివర్శిటీ స్టూడెంట్స్ వరకు అంతా కూడా విద్యా సంవత్సరంను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం సెప్టెంబర్ 1 నుండి స్కూల్స్ మరియు ఇతర విద్యా సంస్థల ఓపెన్కు మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.
ప్రస్తుతం స్విట్జర్లాండ్ దేశంలో అనుసరిస్తున్న విధానంను అద్యాయనం చేసిన బృందం ఇండియాలో కూడా అదే విధానంలో భద్రత ప్రమాణాలు పాటిస్తూ విద్యా సంస్థలు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థులను సెక్షన్స్ వారిగా విభజించి మూడు షిఫ్ట్లుగా క్లాస్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్క షిఫ్ట్కు మూడు గంటల చొప్పున క్లాస్లు ఉంటాయి. మద్య బ్రేక్ సమయంలో తప్పనిసరిగా క్లాస్ రూంలు మరియు ఇతర పరిసరాలు శానిటైజేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూల్స్ విద్యార్థుల విషయంలో మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది.
813727 722482Hello there, just became alert to your weblog via Google, and located that its truly informative. Im gonna watch out for brussels. I will appreciate in case you continue this in future. Plenty of people will likely be benefited from your writing. Cheers! xrumer 238509
475624 470775But a smiling visitor here to share the really like (:, btw excellent pattern . 118655
380870 7243Thank you for sharing with us, I believe this web site genuinely stands out : D. 988271