దేశ వ్యాప్తంగా రాష్ట్రాల సీఎంల పనితీరుపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ప్రతి ఏడాది సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. ఏడాదిలో రెండు సార్లు జనాల నుండి అభిప్రాయం సేకరించి వెళ్లడి చేస్తూ ఉంటుంది. ఈసారి జనాల్లోకి నేరుగా వెళ్లలేని పరిస్థితి ఉంది కనుక దాదాపుగా 100 పార్లమెంట్ నియోజక వర్గాల నుండి సమాచారంను ఫోన్ ద్వారా తెలుసుకున్నట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. వారు నిర్వహించిన సర్వేలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నాడు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ 24 శాతం ఓట్లతో దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలు ఉన్నాడు. ఆయనకు దాదాపుగా 17 శాతం ఓట్లు దక్కాయి. ఇక జగన్ కు 11 శాతం ఓట్లు దక్కడంతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ సర్వే ఇంకా కొనసాగుతూ ఉంది. కనుక సర్వే ముగిసే వరకు జగన్ నెం.1 సీఎంగా నిలుస్తాడా లేదంటే రెండవ స్థానం వద్ద ఉంటాడా అనేది చూడాలి. ఇక మరో తెలుగు సీఎం కేసీఆర్ ఈ సర్వేలో 3 శాతం ఓట్లతో 9వ స్థానంలో ఉన్నాడు.
915056 880540I adore your writing style truly enjoying this internet website . 375153
862459 297764You could uncover two to three new levels inside L . a . Weight loss and any 1 someone is extremely essential. Initial stage may possibly be real melting away rrn the body. lose weight 637037
426986 541370Some really select articles on this internet web site , bookmarked . 14219