ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో భేటీ అయినా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇండస్ట్రీ కి చెందిన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ విషయమై మాట్లాడుతున్న నేపథ్యం లో ఈ వివాదం మరింత జటిలమవుతుంది అనిపిస్తుంది. తాజాగా ఈ విషయమై నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ముందు టాలీవుడ్ సినిమా కు సంబంధించిన సమస్యలను ఉంచాలి అన్నారు.
ఈ విషయమై అందరూ కలిసి చర్చించి ప్రభుత్వం వద్దకు వెళ్లి సమస్యలను విన్నవించాలి అన్నారు. ఇది ఏ ఒక్కరో మాట్లాడితే తేలిపోయే వ్యవహారం కాదని బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ కి సంబంధించిన అన్ని క్రాప్ట్ ల వాళ్ళు కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడాలి అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అఖండ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించారు. అఖండ సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో బాలయ్య అభిమానులకు కన్నుల విందు చేశాడు. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అఖండ సినిమా తో బాలయ్య భారీ విజయాన్ని నమోదు చేశాడు.
602199 224480love your imagination!!!! fantastic work!! oh yeah.. cool photography too. 912418
751320 817994Perfectly indited content material , thanks for selective info . 660024
846221 400784I dont leave lots of comments on lots of blogs each week but i felt i had to here. Do you need numerous drafts to make a post? 885114
741352 347048Some really interesting information , nicely written and broadly speaking user pleasant. 447408