కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలు ఆగిపోయిన రైళ్లు పూర్తి స్థాయిలో పరుగులు మొదలు పెట్టి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే రైల్వే శాఖ వారు ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. కోవిడ్ నష్టాలను భరించలేకనో లేదా మరేంటో కాని రైలు టికెట్ల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి కేంద్రం నుండి కూడా అనుమతి రావడంతో వెంటనే అమలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రైలు ప్రయాణం భారం అయ్యిందని బాధపడుతున్న వారికి ఇది ఖచ్చితంగా బిగ్ బ్యాడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.
సామాన్యుడి విమానం అంటూ పేరున్న రైలు టికెట్ రేట్లను 10 నుండి 35 రూపాయల వరకు పెంచినట్లుగా రైల్వే ప్రకటించింది. సామాన్యుల టికెట్ కు 10 రూపాయలు ఏసీ క్లాస్ టికెట్లకు 35 రూపాయలు అలా కేటగిరీల వారిగా 10 నుండివ 35 వరకు తగ్గించారు. కనిష్టంగా 10 గరిష్టంగా 35 రూపాయల చొప్పున పెంచారంటూ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
24009 805263Youll notice several contrasting points from New york Weight reduction eating strategy and every one 1 may possibly be helpful. The first point will probably be authentic relinquishing on this excessive. lose weight 23689
503884 257073This will be a excellent blog, will you be interested in doing an interview regarding just how you developed it? If so e-mail me! 465691
342508 95708I truly treasure your piece of function, Excellent post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 400075