ఏపీ లో కరోనా విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా పాజిటివ్ అంటూ నిర్దారణ అయ్యింది. ఇప్పుడు ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్దారణ అయ్యింది. దాంతో ఆయన్ను రేపటి సీఎం జగన్ పర్యటనకు దూరం పెట్టారు.
అంజాద్ బాషా ఇంకా ఆయన గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆనాయ కుటుంబ సభ్యులకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంజాద్ బాషా పాజిటివ్ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలో పాల్గొనే వారికి కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించారు.
524362 790674Some truly very good content material on this web website , appreciate it for contribution. 197403