రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ, ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనాతో మరణించిన కుటుంబాల్లో కారుణ్య నియామకాలు, 62 ఏళ్లకు పదవీ విరమణకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పీఆర్సీ జీవోలపై యధాతథంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు..
ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం కేటాయింపు..
ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు..
ఈబీసీ నేస్తం అమలు
వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్లైన్స్తో ఒప్పందం.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు రూ.20 కోట్లు చెల్లించేలా నిర్ణయం.
అగ్రవర్ణ పేద మహిళలకు 45వేల ఆర్ధికసాయం
కిడాండి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో 5ఎకరాల భూమి
వన్ డిస్ట్రిక్ట్ – వన్ మెడికల్ కాలేజీ ప్రతిపాదన
ఐసీడీఎస్ ప్రాజెక్టుకు బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు అప్పగిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
967678 808053Beneficial info and excellent design you got here! I want to thank you for sharing your concepts and putting the time into the stuff you publish! Wonderful work! 798670
983861 683991Thank you for sharing superb informations. Your web site is very cool. 861928