ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శంకర్ పల్లిలో సందడి చేసాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శంకర్ పల్లికి వ్యక్తిగత పని మీద వచ్చాడు. శంకర్ పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసాడు అల్లు అర్జున్. ఈ భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
అల్లు అర్జున్ రాక గురించి ముందే తెలుసుకున్న అభిమానులు తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయలంలోని సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగారు. రిజిస్ట్రేషన్ పని పూర్తైన వెంటనే అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్నారు.
రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా శంకర్ పల్లిలో భూమి కొనుగోలు చేసినప్పుడు ఇలాగే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ కాగితాలు అందుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ చిత్రంలో నటిస్తున్నాడు.
622737 394919I think one of your ads triggered my internet browser to resize, you may want to put that on your blacklist. 683089
124131 298276Oh my goodness! an amazing write-up dude. Numerous thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be every person getting identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 542462
972666 231540Audio began playing anytime I opened up this webpage, so irritating! 276249