మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్14 లో ఢిల్లీ జట్టుకు షాక్ తగిలింది. జట్టులోని కీలక ఆటగాడైన బ్యాట్స్ మెన్ అక్షర పటేల్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పటేల్ ను ఐసొలేషన్ కు తరలించారు. ఈమేరకు వివరాలను ఢిల్లీ ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 28న జరిపిన పరీక్షల్లో పటేల్ కు నెగటివ్ వచ్చింది. రెండోసారి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడం బాధాకరమని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వస్తే పది రోజులపాటు బయోబబుల్ లో ఉంచాలి. పది రోజులు ఐసొలేషన్ లో ఉంచాలి. ప్రతిరోజూ వైద్యుల పరీక్షలు తప్పనిసరి. వ్యాయామాలు, కసరత్తులు కూడా చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పై కరోనా పంజా విసురుతోంది. వాంఖడే స్టేడియం సిబ్బంది కూడా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఇక్కడ అనేక మ్యాచులు జరగాల్సి ఉండటమే ఇందుకు కారణం.
901761 49866excellent post. Neer knew this, thankyou for letting me know. 735344
353716 890075Thank you for any other informative blog. The place else may just I get that type of information written in such a perfect means? 443494
626372 991346appreciate the effort you put into acquiring us this details. Was looking on google and found your post randomly. 370744