Switch to English

ఆత్మ నిర్భర్‌ భారత్‌-3: రైతు బాగుపడేదెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీకి సంబంధించి మూడో ఎపిసోడ్‌ని నేడు దేశ ప్రజల ముందుంచారు. ఇందులో రైతు సంక్షేమం గురించి కేంద్రం చాలా విషయాలు చెప్పింది. రైతు ఆదాయాన్ని పెంచుతామని చెప్పింది. రైతుకు భరోసా ఇస్తూ ఈ ప్యాకేజీలో అనేక అంశాల్ని ప్రస్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. రైతులు ఎక్కడ తమ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ వుంటే అక్కడ అమ్ముకునేలా కేంద్రం అవకాశం కల్పించడాన్ని అభినందించి తీరాలి.

లాక్‌ డౌన్‌ వ్యవధిలో కనీస మద్దతు ధరతో 74,300 కోట్ల రూపాయలకు పైగా కొనోగుళ్ళు చేయడం జరిగిందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రధాన మంత్రి కిసాన్‌ ఫండ్‌ కింద 18,700 కోట్ల రూపాయలు బదిలీ చేశామన్నారు. పీఎం ఫసల్‌ బీమా యోజన కింద 6,400 కోట్లు చెల్లించినట్లూ చెప్పారు. పశు సంవర్ధక శాఖ కోసం అదనపు చర్యలు చేపట్టామన్నారు. 111 కోట్ల లీటర్ల పాలను అదనంగా సేకరించబడినట్లు వివరించారు. మత్స సంపద, రొయ్యల పరిశ్రమ విషయంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చెబుతూ, ఆయా రంగాలకు ప్రత్యేక కేటాయింపుల్నీ ప్రస్తావించారు. తేనె టీగల పెంపకం, పశువులకు టీకాలు వేయించడం.. ఇలా చాలా అంశాలున్నాయి కేంద్ర మంత్రి వెల్లడించిన మూడో ప్యాకేజీలో.

నిజానికి, ఇలాంటి లెక్కలు బడ్జెట్‌ సమయంలోనే చూస్తుంటాం. ‘అది చేసేశాం.. ఇది చేసేయబోతున్నాం..’ అని ప్రభుత్వాలు చెప్పడం కొత్తేమీ కాదు. ఆరేళ్ళ క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ, రైతు ఆదాయం తమ ప్రభుత్వ హయాంలో పెరగబోతోందని చెప్పారు. కానీ, ఏం జరిగింది.? రైతు ఆత్మ హత్యలు ఇంకా దేశంలో కొనసాగుతూనే వున్నాయి. రైతుకి గిట్టుబాటు ధర లభించడం లేదు. మరి, వినియోగదారులకైనా తక్కువ ధరకు బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు వంటివి లభిస్తున్నాయా.? అంటే అదీ లేదు. ఎందుకిలా.? ఈ ప్రశ్నకు మాత్రం ఏ ప్రభుత్వం దగ్గరా సమాధానం దొరకదు. మొత్తమ్మీద, మరోమారు కేంద్రం అంకెల గారడీ చేసినట్లే కన్పిస్తోంది. రైతుకి ఏ ప్రభుత్వాలు ఎంత ఎక్కువ చేసినా అభినందించి తీరాల్సిందే. కానీ, వేల కోట్లు.. లక్షల కోట్లు.. అంటే లెక్కలు చెప్పడం తప్ప.. రైతుకి కింది స్థాయిలో సాయం అందుతుందా.? రైతు బాగుపడుతున్నాడా.? అన్నది మాత్రం ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. మనది రైతు భారతం.. రైతు కన్నీరు పెడుతున్న భారతం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...